ప్రముఖ రచయిత,సాహిత్య విమర్శకులు
డాక్టర్.ద్వా.నా.శాస్త్రి గారు
'అంధ్రప్రదేశ్' మాస పత్రికలో
గత పలు మాసాలుగా
'మన సాహిత్యంలో హాస్యామృతం'
అనేశీర్షిక నిర్వహిస్తూ
అనేక హాస్య రచయితలనూ, గ్రంధాలనూ
పరిచయం చేస్తూ వస్తున్నారు.
ఆ పరంపరలో భాగం గానే
ఈ డిసెంబరు '2011 'ఆంధ్రప్రదేశ్ 'లో
నా సం.సా.రా.లు (సంస్కృతి-సాహిత్యం-రాజకీయాలు)
పుస్తకంలోని హాస్యాన్ని పరిచయంచేస్తూ రాశారు.
(నా కాలం 'సం.సా.రా.లు' మొదట్లోని 50 వ్యాసాలతో
2001 లో ప్రచురించిన గ్రంధానికి
2004 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
సాహితీ పురస్కారం లభించింది.)
ద్వా.నా.శాస్త్రి గారి వ్యాసం మీ కోసం ఇక్కడ....
0 comments:
Post a Comment