ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Tuesday, January 6, 2015

అలనాటి కవిత్వం -" మేం "


ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం  
1974 లో 
నా
23 వ ఏట యవ్వనపు రోజుల్లో 
నేను ,అప్పుడు డాక్టరీ చేస్తున్న మిత్రుడు నాగినేని భాస్కరరావ్ 
కలసి 
మా కవిత్వాన్ని తొలిసారి ఓ సంకలనం గా 
వెలువరించాం.
ఇద్దరం అప్పుడు యువభారతి సంస్థలో సహ కార్యదర్శులం .
సమ్యక్ దృష్టి గల యువభారతి
చాలామంది అనుకునేట్లు కేవలం సంప్రదాయానికి మాత్రమే  కాక 
ఆధునికతకూ ఆలంబనంగా నిలిచింది.
అందుకే 
మా " మేం '  కవితా సంకలనం 
యువభారతి ప్రచురణగా వెలువడింది. 

అలనాటి కవిత్వం 
పేర 
ఆంధ్రప్రభ దినపత్రిక సాహితీగవాక్షం లో 
5.1.2015 సంచికలో 
ప్రముఖ సాహితీవేత్త  ద్వా.నా.శాస్త్రి 
' మేం ' సంకలనం గురించి రాయడం సంతోషం .
తను రాసిన సంకలన పరిచయం ఇది 







0 comments: